కోల్బెల్ట్: మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోలకు క్షీరాభిషేకం

తాడిచర్ల బొగ్గు బ్లాక్​ 2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో విశేష కృషి చేసిన సీఎం రేవంత్ ​రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్​ లీడర్లు గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పార్టీ ఆఫీస్​లో వారి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.

కోల్బెల్ట్: మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోలకు క్షీరాభిషేకం
తాడిచర్ల బొగ్గు బ్లాక్​ 2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో విశేష కృషి చేసిన సీఎం రేవంత్ ​రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్​ లీడర్లు గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పార్టీ ఆఫీస్​లో వారి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.