కాల్వల నిర్వహణ పనులు సకాలంలో జరిగేనా!

ఏటా కాల్వల నిర్వహణపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంటూనే ఉంది. ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల అంచనాలు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదానికి పంపారు. ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించింది. అయితే వాటితో ఏయే పనులు చేస్తారు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది మట్టి పనులు ఉన్నట్టా.. లేనట్టా అనే అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు.

కాల్వల నిర్వహణ పనులు సకాలంలో జరిగేనా!
ఏటా కాల్వల నిర్వహణపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంటూనే ఉంది. ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల అంచనాలు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదానికి పంపారు. ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించింది. అయితే వాటితో ఏయే పనులు చేస్తారు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది మట్టి పనులు ఉన్నట్టా.. లేనట్టా అనే అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు.