ఖమేనీ మరణాన్ని భారత్ ఎందుకు ఖండించలేదు? కారణం ఏంటి?

మూడు రోజుల కిందట అమెరికా- ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ చనిపోయారు. ఈ చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కానీ, ఇరాన్‌తో చారిత్రక సంబంధాలు కలిగిన భారత్ మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రతిపక్షాలు ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, భారత్ దీనిపై ఎందుకు మౌనంగా ఉంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఖమేనీ మరణాన్ని భారత్ ఎందుకు ఖండించలేదు? కారణం ఏంటి?
మూడు రోజుల కిందట అమెరికా- ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ చనిపోయారు. ఈ చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కానీ, ఇరాన్‌తో చారిత్రక సంబంధాలు కలిగిన భారత్ మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రతిపక్షాలు ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, భారత్ దీనిపై ఎందుకు మౌనంగా ఉంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.