మార్కాపురం జిల్లాలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతలు భూ బకాసురులుగా మారి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. వాటిని ఆన్లైన్ చేయిం చుకొని కొందరు అధికారుల ఉద్యోగాలకు కూడా ఎసరు తెచ్చారు.
మార్కాపురం జిల్లాలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతలు భూ బకాసురులుగా మారి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. వాటిని ఆన్లైన్ చేయిం చుకొని కొందరు అధికారుల ఉద్యోగాలకు కూడా ఎసరు తెచ్చారు.