నిరుటికన్నా ఈజీగా నీట్ 97.6 శాతం మంది విద్యార్థులు హాజరు

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్  కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్  ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్  టెస్ట్ (నీట్ యూజీ 2026) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

నిరుటికన్నా ఈజీగా నీట్ 97.6 శాతం మంది విద్యార్థులు హాజరు
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్  కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్  ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్  టెస్ట్ (నీట్ యూజీ 2026) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.