లెబెనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మంది చనిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుదేలయ్యాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.
లెబెనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మంది చనిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుదేలయ్యాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.