హర్మూజ్‌ సంధిని సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలపాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి ఇరు దేశాలు. ఇరాన్‌పై కాల్పులను విరమించినట్లు అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ప్రకటించాయి. అటు ఇరాన్ సైతం కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటున్నట్లు తెలిపారు. దీంతో హర్మూజ్ జల సంధి వద్ద లైన్ క్లియర్ అయ్యింది.చమురు రవాణా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు హ‌ర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి.ఈ సందర్భంగా హర్మూజ్ జల సంధిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలకమైన జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని ప్రకటించారు., News News, Times Now Telugu

హర్మూజ్‌ సంధిని సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలపాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి ఇరు దేశాలు. ఇరాన్‌పై కాల్పులను విరమించినట్లు అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ప్రకటించాయి. అటు ఇరాన్ సైతం కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటున్నట్లు తెలిపారు. దీంతో హర్మూజ్ జల సంధి వద్ద లైన్ క్లియర్ అయ్యింది.చమురు రవాణా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు హ‌ర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి.ఈ సందర్భంగా హర్మూజ్ జల సంధిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలకమైన జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని ప్రకటించారు., News News, Times Now Telugu