తిరుపతిలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు
తిరుపతిలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రామచంద్రాపురం మండలంలో ఆలయాలే లక్ష్యంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఏకంగా మూడు గుళ్లలో వరుస చోరీలకు పాల్పడి స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రామచంద్రాపురం మండలంలో ఆలయాలే లక్ష్యంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఏకంగా మూడు గుళ్లలో వరుస చోరీలకు పాల్పడి స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేశారు.