తెలంగాణలో మొదలైన ఎప్‎సెట్ ఎగ్జామ్స్.. తొలిరోజు 93 శాతానికి పైగా హాజరు

రాష్ట్రంలో టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. తొలిరోజు సోమవారం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులకు పరీక్షలు జరగ్గా.. 93 శాతానికి పైగా హాజరు నమోదైంది.

తెలంగాణలో మొదలైన ఎప్‎సెట్ ఎగ్జామ్స్.. తొలిరోజు 93 శాతానికి పైగా హాజరు
రాష్ట్రంలో టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. తొలిరోజు సోమవారం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులకు పరీక్షలు జరగ్గా.. 93 శాతానికి పైగా హాజరు నమోదైంది.