తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి విగతజీవులుగా మారిన విద్యార్థులు..

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్‌పూర్‌లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.

తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి విగతజీవులుగా మారిన విద్యార్థులు..
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్‌పూర్‌లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.