అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి
అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి
అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలియజేశారు. దేశ అంతరిక్ష రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి ఐఐటీ, మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎంఎ్ఫఎఫ్) సంయుక్తంగా ‘బిల్డింగ్ ఇండియాస్ స్పేస్ వర్క్ఫోర్సు’ అనే అంశంపై నిర్వహించిన రెండ్రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది.
అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలియజేశారు. దేశ అంతరిక్ష రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి ఐఐటీ, మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎంఎ్ఫఎఫ్) సంయుక్తంగా ‘బిల్డింగ్ ఇండియాస్ స్పేస్ వర్క్ఫోర్సు’ అనే అంశంపై నిర్వహించిన రెండ్రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది.