సింహాచలంలో స్వామి వారి చందనోత్సవం.. దర్శించుకున్న ప్రముఖులు
సింహాచలంలో స్వామి వారి చందనోత్సవం.. దర్శించుకున్న ప్రముఖులు
సింహాచలంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ వరహా స్వామివారి చందనోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆలయ అనువంశిక ధర్మకర్తలు పి. అశోక్ గజపతిరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
సింహాచలంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ వరహా స్వామివారి చందనోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆలయ అనువంశిక ధర్మకర్తలు పి. అశోక్ గజపతిరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.