దొడ్డు ధాన్యం వేలానికి సర్కారు అనుమతి

రాష్ట్రంలో గడిచిన యాసంగి (2025-26 రబీ) సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన దొడ్డు ధాన్యంలో 10.40 లక్షల మెట్రిక్‌ టన్నులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

దొడ్డు ధాన్యం వేలానికి సర్కారు అనుమతి
రాష్ట్రంలో గడిచిన యాసంగి (2025-26 రబీ) సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన దొడ్డు ధాన్యంలో 10.40 లక్షల మెట్రిక్‌ టన్నులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.