2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల, వేములవాడను దేశం అంతా చూసేలా అబివృద్ధి చేస్తానని కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు.
2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల, వేములవాడను దేశం అంతా చూసేలా అబివృద్ధి చేస్తానని కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు.