నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న ఆ పార్టీ సొంత కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒంగోలులో నిర్మించ నున్న కార్యాలయ భవనానికి బుధవారం పునాదిరాయి వేయనున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న ఆ పార్టీ సొంత కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒంగోలులో నిర్మించ నున్న కార్యాలయ భవనానికి బుధవారం పునాదిరాయి వేయనున్నారు.