దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరం ..తమిళనాడు ఫలితాలతో స్పష్టం: కవిత

దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళనాడు ఫలితాలు స్పష్టం చేశాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్​) అధ్యక్షురాలు కవిత అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్​ పార్టీ టీవీకే సాధించిన మెజారిటీపై ఆమె సోమవారం స్పందించారు.

దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరం ..తమిళనాడు ఫలితాలతో స్పష్టం: కవిత
దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళనాడు ఫలితాలు స్పష్టం చేశాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్​) అధ్యక్షురాలు కవిత అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్​ పార్టీ టీవీకే సాధించిన మెజారిటీపై ఆమె సోమవారం స్పందించారు.