నేరేడు పండ్ల కోసం వెళ్లి.. ముగ్గురు చిన్నారుల మృతి
నేరేడు పండ్ల కోసం వెళ్లి.. ముగ్గురు చిన్నారుల మృతి
శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.