పీఓకేలో మళ్లీ పోలీసుల కాల్పులు.. 16 మంది మృతి

నిరసనకారులపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన మరువకముందే, తాజాగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి.

పీఓకేలో మళ్లీ పోలీసుల కాల్పులు.. 16 మంది మృతి
నిరసనకారులపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన మరువకముందే, తాజాగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి.