పాకిస్థాన్‌లో ఇరాన్ బృందానికి భద్రతా ముప్పు.. విమానాలు వదిలి.. రైళ్లు, బస్సుల్లో రహస్యంగా ప్రయాణం

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ప్రతినిధి బృందం ప్రాణాలతో స్వదేశం చేరుకోవడానికి చేసిన సాహసం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇస్లామాబాద్‌లో చర్చల నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఇరాన్ బృందానికి హత్యాయత్నం బెదిరింపులు వచ్చాయి. వారు ప్రయాణిస్తున్న విమానాన్ని గాల్లోనే కూల్చివేసే ఉందన్న పక్కా సమాచారంతో.. ఇరాన్ మంత్రులు విమానాన్ని దారి మళ్లించి.. రైళ్లు, బస్సుల్లో సామాన్య ప్రయాణికుల్లా ప్రయాణించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

పాకిస్థాన్‌లో ఇరాన్ బృందానికి భద్రతా ముప్పు.. విమానాలు వదిలి.. రైళ్లు, బస్సుల్లో రహస్యంగా ప్రయాణం
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ప్రతినిధి బృందం ప్రాణాలతో స్వదేశం చేరుకోవడానికి చేసిన సాహసం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇస్లామాబాద్‌లో చర్చల నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఇరాన్ బృందానికి హత్యాయత్నం బెదిరింపులు వచ్చాయి. వారు ప్రయాణిస్తున్న విమానాన్ని గాల్లోనే కూల్చివేసే ఉందన్న పక్కా సమాచారంతో.. ఇరాన్ మంత్రులు విమానాన్ని దారి మళ్లించి.. రైళ్లు, బస్సుల్లో సామాన్య ప్రయాణికుల్లా ప్రయాణించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.