గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీ గురుకులాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని,
రాష్ట్రంలోని బీసీ గురుకులాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని,