ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలి

ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ ఆర్‌టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు.

ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలి
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ ఆర్‌టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు.