ప్రాఽథమిక వైద్యంపై అవగాహన పెంచాలి

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎంతో విలువైన సేవలందిస్తున్నారని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా పేర్కొన్నారు.

ప్రాఽథమిక వైద్యంపై అవగాహన పెంచాలి
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎంతో విలువైన సేవలందిస్తున్నారని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా పేర్కొన్నారు.