పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో మంగళవారం పట్టపగలే దుండగులు హల్‌చల్‌ సృష్టించారు. ఓ జ్యూవెలరీస్‌ షాపు యజమానిని తుపాకీతో బెదిరించి కోటిన్నరకు పైగా విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో మంగళవారం పట్టపగలే దుండగులు హల్‌చల్‌ సృష్టించారు. ఓ జ్యూవెలరీస్‌ షాపు యజమానిని తుపాకీతో బెదిరించి కోటిన్నరకు పైగా విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.