బురదజల్లితే జైలుకు పంపిస్తాం: కొల్లు

‘లిక్కర్‌ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే నిజాలు బయటపెట్టి జైలుకు పంపుతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైన్స్‌, ఎక్సైజ్‌ శాఖలను భ్రష్టు పట్టించారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

బురదజల్లితే జైలుకు పంపిస్తాం: కొల్లు
‘లిక్కర్‌ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే నిజాలు బయటపెట్టి జైలుకు పంపుతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైన్స్‌, ఎక్సైజ్‌ శాఖలను భ్రష్టు పట్టించారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.