బాహదా తూము గేటు మొరాయింపు

మదనపల్లె, జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రధానమైంది.దిగువన ఉన్న రైతులు కొందరు తమకు నీరు అవసరం లేదని, ఆ నీటితో మా పంటలు ఊటు పడుతున్నాయని తూము గేటు మూసేశారు. ప్రస్తుతం మిగిలిన రైతులకు నీరు అవసరం కావడంతో తూము గేటును తీయడానికి రైతులు ప్రయత్నించారు. పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నాఫలితం లేకపోవడంతో కొంత పంట ఇప్పటికే ఎండిపోగా, అయిన పంట కూడా గింజలు లేక జల్లు పట్టిపోయింది.

బాహదా తూము గేటు మొరాయింపు
మదనపల్లె, జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రధానమైంది.దిగువన ఉన్న రైతులు కొందరు తమకు నీరు అవసరం లేదని, ఆ నీటితో మా పంటలు ఊటు పడుతున్నాయని తూము గేటు మూసేశారు. ప్రస్తుతం మిగిలిన రైతులకు నీరు అవసరం కావడంతో తూము గేటును తీయడానికి రైతులు ప్రయత్నించారు. పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నాఫలితం లేకపోవడంతో కొంత పంట ఇప్పటికే ఎండిపోగా, అయిన పంట కూడా గింజలు లేక జల్లు పట్టిపోయింది.