న్యూఢిల్లీ: అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (సీఫేరర్స్) మరణించడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (సీఫేరర్స్) మరణించడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.