మున్సిపాలిటీల్లో రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలు

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి గతేడాది(2025–26) రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లుగా ఆ శాఖ డైరెక్టర్​ఫల్గుణ కుమార్​ బుధవారం ప్రకటించారు.

మున్సిపాలిటీల్లో రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి గతేడాది(2025–26) రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లుగా ఆ శాఖ డైరెక్టర్​ఫల్గుణ కుమార్​ బుధవారం ప్రకటించారు.