రాజకీయాల్లోకి అమ్మాయిలు రావాల్సిన అవసరం ఉంది: పీవీయన్ మాధవ్

అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు.

రాజకీయాల్లోకి అమ్మాయిలు రావాల్సిన అవసరం ఉంది: పీవీయన్ మాధవ్
అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు.