రెండేండ్లలో కాళేశ్వరం కిస్తీలకే రూ.47 వేల కోట్లు

కాళేశ్వరం బ్యారేజీలు పూర్తయిన తొలి ఏడాది వచ్చిన వరదలకే వాటిలోని లోపాలు బయటపడ్డాయి. 2019లో బ్యారేజీలు పూర్తికాగా.. అదే ఏడాది వచ్చిన వరదలకు తొలుత మేడిగడ్డ బ్యారేజీలో లీకేజీలు కనిపించాయి.

రెండేండ్లలో కాళేశ్వరం కిస్తీలకే  రూ.47 వేల కోట్లు
కాళేశ్వరం బ్యారేజీలు పూర్తయిన తొలి ఏడాది వచ్చిన వరదలకే వాటిలోని లోపాలు బయటపడ్డాయి. 2019లో బ్యారేజీలు పూర్తికాగా.. అదే ఏడాది వచ్చిన వరదలకు తొలుత మేడిగడ్డ బ్యారేజీలో లీకేజీలు కనిపించాయి.