రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రూ.100 కోట్లకు దావా వేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వలన హిందువుల మనోభావాల దెబ్బ తిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా
రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రూ.100 కోట్లకు దావా వేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వలన హిందువుల మనోభావాల దెబ్బ తిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.