రాష్ట్రానికి రెండు ఆడ పులులు

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

రాష్ట్రానికి రెండు ఆడ పులులు
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.