"వందే భారత్ తిండి తింటే అలర్జీ వచ్చింది": మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదుపై ఐఆర్‌సీటీసీ స్పందన ఇదే..!

వందేభారత్ రైలులో నాసిరకరమైన భోజనం పెట్టారని.. దాని వల్ల తనకు ప్రాణాంతక ఎలర్జీ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు ఆరోపించారు. అలాగే తన రెండేళ్ల కుమారుడికి విరేచనాలు అయి తీవ్ర అస్వస్థకు గురైనట్లు ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును తోసిపుచ్చిన ఐఆర్‌సీటీసీ.. మా భోజనం నాణ్యత సంతృప్తికరంగా ఉంది. ఆ కోచ్‌లో ప్రయాణించిన మరే ప్రాయాణికులకు ఎలాంటి సమస్యా రాలేదు. అలాగే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అంటూ రిప్లై ఇచ్చింది. దీనిపై సదరు మహిళ ఎలా స్పందించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వందేభారత్ రైలులో నాసిరకరమైన భోజనం పెట్టారని.. దాని వల్ల తనకు ప్రాణాంతక ఎలర్జీ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు ఆరోపించారు. అలాగే తన రెండేళ్ల కుమారుడికి విరేచనాలు అయి తీవ్ర అస్వస్థకు గురైనట్లు ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును తోసిపుచ్చిన ఐఆర్‌సీటీసీ.. మా భోజనం నాణ్యత సంతృప్తికరంగా ఉంది. ఆ కోచ్‌లో ప్రయాణించిన మరే ప్రాయాణికులకు ఎలాంటి సమస్యా రాలేదు. అలాగే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అంటూ రిప్లై ఇచ్చింది. దీనిపై సదరు మహిళ ఎలా స్పందించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.