వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. వివాదం ఏమిటంటే?
ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది.