విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ ముమ్మరం.. రంగంలోకి త్రిసభ్య కమిటీ

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 8 మంది ప్రాణాలను బలిగొన్న భారీ ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ ముమ్మరం.. రంగంలోకి త్రిసభ్య కమిటీ
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 8 మంది ప్రాణాలను బలిగొన్న భారీ ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.