సుల్తాన్‌పూర్‌లో తుపాను బీభత్సం: ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో సంభవించిన ఘోర తుపాను బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.

సుల్తాన్‌పూర్‌లో తుపాను బీభత్సం: ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో సంభవించిన ఘోర తుపాను బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.