హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ట్రిపుల్‌ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఆదవారం మధ్యాహ్నం క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు కమ్మం జిల్లాకలు చెందిన అభిరూప్‌గా ఉర్తించారు.

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ట్రిపుల్‌ ఐటీ  భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఆదవారం మధ్యాహ్నం క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు కమ్మం జిల్లాకలు చెందిన అభిరూప్‌గా ఉర్తించారు.