'హార్మూజ్‌ను మూసేశాం.. ఎవరైనా దాటేందుకు ప్రయత్నించారో..': ప్రపంచ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో.. పశ్చిమ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ఎవరైనా ఈ జలసంధిని దాటాలని చూస్తే.. ఆ నౌకలకు నిప్పు పెట్టి బూడిద చేస్తామంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. దీంతో భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

'హార్మూజ్‌ను మూసేశాం.. ఎవరైనా దాటేందుకు ప్రయత్నించారో..': ప్రపంచ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో.. పశ్చిమ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ఎవరైనా ఈ జలసంధిని దాటాలని చూస్తే.. ఆ నౌకలకు నిప్పు పెట్టి బూడిద చేస్తామంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. దీంతో భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.