అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ యాత్రలు చేయడం ఏమిటి?: బీజేపీపై ఉత్తమ్ ఆగ్రహం

తెలంగాణలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ యాత్రలు చేయడం ఏమిటి?: బీజేపీపై ఉత్తమ్ ఆగ్రహం
తెలంగాణలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.