అమరావతిపై కుల విషం చిమ్మి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలు: భూమిరెడ్డి

ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు.

అమరావతిపై కుల విషం చిమ్మి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలు: భూమిరెడ్డి
ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు.