అలా అయితే భారత్ చర్య సరైందే... సొంత దేశంపై పాకిస్థాన్ నేత తీవ్ర విమర్శలు

దాదాపు ఏడాది కాలంగా అఫ్గన్, పాక్ సరిహద్దుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి నెలకుంది. జనవరిలో అఫ్గన్‌పై పాక్ వైమానిక దాడులు కలకలం రేపాయి. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లోని సొంత పౌరులపై కూడా పాక్ సైన్యం దాడి చేయడం యావత్తు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. అయితే, అక్కడ ఉండే తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులని ఇస్లామాబాద్ సమర్దించుకుంది. ఈ క్రమంలో తాలిబన్లతో పాక్ రెచ్చగొట్టి మరీ ఘర్షణలను కొని తెచ్చుకుంటోంది.

అలా అయితే భారత్ చర్య సరైందే... సొంత దేశంపై పాకిస్థాన్ నేత తీవ్ర విమర్శలు
దాదాపు ఏడాది కాలంగా అఫ్గన్, పాక్ సరిహద్దుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి నెలకుంది. జనవరిలో అఫ్గన్‌పై పాక్ వైమానిక దాడులు కలకలం రేపాయి. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లోని సొంత పౌరులపై కూడా పాక్ సైన్యం దాడి చేయడం యావత్తు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. అయితే, అక్కడ ఉండే తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులని ఇస్లామాబాద్ సమర్దించుకుంది. ఈ క్రమంలో తాలిబన్లతో పాక్ రెచ్చగొట్టి మరీ ఘర్షణలను కొని తెచ్చుకుంటోంది.