వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్ లభించింది. ఆయనకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఈ కేసులో ఆయనకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పీటీ వారెంట్ కేసులో ఆయన ఇంకా పోలీసుల రిమాండ్లోనే ఉండనునున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్ లభించింది. ఆయనకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఈ కేసులో ఆయనకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పీటీ వారెంట్ కేసులో ఆయన ఇంకా పోలీసుల రిమాండ్లోనే ఉండనునున్నారు.