సిగాచి బాధితులకు  రూ.కోటి ఇస్తే రాజీనామా చేస్తా

పాశమైలారం సిగాచీ కంపెనీలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఫ్యామిలీలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఇస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.

సిగాచి బాధితులకు  రూ.కోటి ఇస్తే రాజీనామా చేస్తా
పాశమైలారం సిగాచీ కంపెనీలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఫ్యామిలీలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఇస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.