వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర
మాజీ సీఎం జగన్ పరామర్శ యాత్రలపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. బూతులు తిట్టి రెచ్చగొట్టే వారి పరామర్శలకు వెళ్తూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు.