గత వైసీపీ ప్రభుత్వం సరిహద్దు రాళ్ల కోసం, రూ.కోట్లు వృథా చేసిందని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ చనుగొండ్ల శ్రీరాములు, సభ్యులచే సీఈవో వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.
గత వైసీపీ ప్రభుత్వం సరిహద్దు రాళ్ల కోసం, రూ.కోట్లు వృథా చేసిందని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ చనుగొండ్ల శ్రీరాములు, సభ్యులచే సీఈవో వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.