తెలుగు రాష్ట్రాల్లోనే కేజీబీవీ విద్యార్థినులు అత్యధికం: కేంద్రం

దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ)అత్యధికంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కేజీబీవీ విద్యార్థినులు అత్యధికం: కేంద్రం
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ)అత్యధికంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది.