పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హా జరై విజయ లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో యాద య్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలం గాణ మోడల్ స్కూల్లో కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో మండలంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహనసదస్సు నిర్వహించారు.
పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హా జరై విజయ లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో యాద య్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలం గాణ మోడల్ స్కూల్లో కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో మండలంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహనసదస్సు నిర్వహించారు.