సింగరేణిని సంక్షోభంలోకి నెట్టింది బీఆర్‌ఎస్‌యే

తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థను పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో విచ్చల విడిగా నిధులు దారి మళ్లించారని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులను సిరిసిల్ల, గజ్వేల్‌,సిద్దిపేటకు మళ్లించారని రాష్ట్రకార్మిక,ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు.

సింగరేణిని సంక్షోభంలోకి నెట్టింది బీఆర్‌ఎస్‌యే
తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థను పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో విచ్చల విడిగా నిధులు దారి మళ్లించారని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులను సిరిసిల్ల, గజ్వేల్‌,సిద్దిపేటకు మళ్లించారని రాష్ట్రకార్మిక,ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు.