Peddapalli: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి
Peddapalli: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి
సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయపరిశీలకులు బి నరేష్, ముపాసిర్ అహ్మద్ స్పష్టం చేశారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయపరిశీలకులు బి నరేష్, ముపాసిర్ అహ్మద్ స్పష్టం చేశారు.