చోరీ జరిగిన ఆరు రోజుల్లోనే పట్టణ పోలీసులు కేసును ఛేదించి సుమారు రూ.8.5 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ గఫూర్ శుక్రవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.
చోరీ జరిగిన ఆరు రోజుల్లోనే పట్టణ పోలీసులు కేసును ఛేదించి సుమారు రూ.8.5 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ గఫూర్ శుక్రవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.