ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్
ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్
నిత్యం భారత్పై విషం చిమ్ముతూ, తప్పుడు ఆరోపణలతో వార్తల్లో నిలిచే పాకిస్తాన్ ఫస్ట్ టైమ్ నిజం ఒప్పుకుంది. పహల్గాం ఉగ్రవాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో తమ దేశానికి నష్టం వాటిల్లినట్లు పాక్ బహిరంగంగా అంగీకరించింది.
నిత్యం భారత్పై విషం చిమ్ముతూ, తప్పుడు ఆరోపణలతో వార్తల్లో నిలిచే పాకిస్తాన్ ఫస్ట్ టైమ్ నిజం ఒప్పుకుంది. పహల్గాం ఉగ్రవాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో తమ దేశానికి నష్టం వాటిల్లినట్లు పాక్ బహిరంగంగా అంగీకరించింది.